విశాఖ చేరుకున్న క్రికెటర్లు (వీడియో)

606చూసినవారు
విశాఖ విమానాశ్రయంలో క్రికెటర్లుతో సందడిగా మారింది. ఈమేరకు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇరు జట్ల ఆటగాళ్లు శుక్రవారం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన రాడిసన్ బ్లూ కి బయలుదేరి వెళ్లారు. ఆదివారం వైఎస్ఆర్ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచుకు ఇరు జట్ల ఆటగాళ్లు సిద్ధమవుతారు.

సంబంధిత పోస్ట్