13న వ్యాపార సంస్థలకు సెలవు

59చూసినవారు
13న వ్యాపార సంస్థలకు సెలవు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునే దుకు ఈనెల 13వ తేదీన పోలింగ్ రోజున అన్ని వ్యాపారస్తులకు సెలవు ప్రకటిస్తున్నట్లు రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి మద్దుల మురళీకృష్ణ బుధవారం తెలిపారు. భారత ఎన్నికల శాఖ, సాధారణ పరిపాలనశాఖ ఎపీ షెడ్యూల్ మేరకు వేతనంతో సెలవు ప్రకటిస్తామన్నారు. వ్యాపారస్తులు తమ షాపులను మూసివేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్