"రాజమండ్రిలో దారుణం.. రక్తపు మడుగులో పసి బిడ్డ

52చూసినవారు
"రాజమండ్రిలో దారుణం.. రక్తపు మడుగులో పసి బిడ్డ
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తుమ్మలోవ వీధిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసిబిడ్డను ఇంటి ఆవరణలో వదిలి వెళ్లారు. ఇంటి యజమాని రక్తపు మడుగులో ఉన్న గుడ్డును గుర్తించి, చెత్త కుప్పలో పడేసారు. స్థానిక రైతు బజారులో పనిచేసే సిబ్బంది పోలీసులు సమాచారం ఇవ్వడంతో, పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. స్థానికులు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్