విధులను జవాబుదారీ తనంతో నిర్వహించాలి: కలెక్టర్

69చూసినవారు
ఎన్నికల విధులను నోడల్ అధికారులు జవాబుదారీతనంతో నిర్వహించాలని తూ. గో జిల్లా కలెక్టర్ మాధవి లత సూచించారు. సోమవారం రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద ఎన్నికల నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ, మద్యం, నగదు, ఇతర మాదకద్రవ్యాల రవాణా అరికట్టేందుకు చేపట్టవలసిన వాహనాల తనిఖీలపై అధికారులకు సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్