సంక్షేమం, సుపరిపాలన టీడీపీతోనే సాధ్యం

83చూసినవారు
సంక్షేమం, సుపరిపాలన టీడీపీతోనే సాధ్యమని కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం రాజమండ్రిలోని 29వ డివిజన్‌లో బీజేపీ నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్‌, టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్