శరన్నవరాత్రి మహోత్సవాలలో గోరంట్ల దంపతులు

57చూసినవారు
శరన్నవరాత్రి మహోత్సవాలలో గోరంట్ల దంపతులు
దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా రాజమండ్రిలోని దేవీ చౌక్‌లో వేంచేసిన శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఝాన్సీ లక్ష్మి దంపతులు గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని గోరంట్ల ఆకాంక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్