కడియం: సమాజానికి పోలీస్ సేవలు ఎంతో విలువైనవి

58చూసినవారు
పోలీసుల సేవలు సమాజానికి ఎంతో విలువైనవని పీఎంపీ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ ఉపాధ్యక్షులు తోరాటి ప్రభాకరరావు పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా శుక్రవారం ది పీఎంపీ అసోసియేషన్ తూ. గో జిల్లా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బళ్లా శ్రీనివాసరావు అధ్యక్షతన కడియం పోలీసు స్టేషన్‌లోని పోలీసులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్యశిబిరాన్ని కడియం సీఐ వెంకటేశ్వరరావు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్