పటిష్ఠ ప్రణాళికతో గోదావరి పుష్కరాలు నిర్వహిద్దాం: కలెక్టర్

84చూసినవారు
గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణకు సమయం ఉన్నందున ఇప్పటి నుంచే చక్కటి ప్రణాళికలతో ప్రజా ప్రతినిధుల సూచనలు మేరకు పటిష్ఠ కార్యాచరణతో ముందుకు వెళ్దామని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాసు, జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్, నగర పాలక సంస్థ మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్‌లతో వివిధ అంశాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్