మట్టి వినాయక విగ్రహాలు పూజిద్దాం - పర్యావరణాన్ని కాపడుదాం

64చూసినవారు
మట్టి వినాయక విగ్రహాలు పూజిద్దాం - పర్యావరణాన్ని కాపడుదాం
జనసేన పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్ మండలం కాతేరులోని మల్లయ్య పేటలో శుక్రవారం 'వినాయక మట్టి విగ్రహాలు పూజిద్దాం - పర్యావరణాన్ని కాపడుదాం' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రూరల్ మండల అధ్యక్షులు చిన్నారావు, రూరల్ బీజేపీ కో కన్వీనర్ యానాపు ఏసు, కూటమి నాయకులు చేతుల మీదుగా స్థానికులకు వినాయక మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు వినాయక మట్టి విగ్రహాలు పూజించాలన్నారు.

సంబంధిత పోస్ట్