శ్రీరంగపట్నం బురద కాలువ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే బత్తుల

61చూసినవారు
రైతులకు సాగునీరు సకాలంలో అందించి వ్యవసాయాన్ని పండగ చేయడమే తన లక్ష్యమని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఉద్ఘాటించారు. శనివారం శ్రీరంగపట్నం బురద కాలువ పనులను ఆయన పరిశీలించారు. కాలువ పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అన్నదాతలు ఎటువంటి ఇబ్బందులు. కష్టాలు పడకూడదన్నదే తన ఉద్దేశం అన్నారు. బురద కాలువ పనులను వేగవంతంగా చేసేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్