గంగవరంలో పింఛన్లు పంపిణీ చేసిన కూటమి నేతలు

54చూసినవారు
గంగవరంలో పింఛన్లు పంపిణీ చేసిన కూటమి నేతలు
అల్లూరీ సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గ మండల కేంద్రం గంగవరం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1 తేదీన ఇచ్చే పింఛను ముందుగానే శనివారం గంగవరం మండలంలోని గ్రామాల్లో కూటమి నాయకులు, సచివాలయం సిబ్బందితో కలిసి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల పార్టీ అధ్యక్షులు కుంజంసిద్దు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పాము అర్జున్, బీజేపీ మండల అధ్యక్షులు పోతురాజు, కూటమి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్