నామినేషన్ వేస్తున్నట్లు వెల్లడించిన రాష్ట్ర జనవాణి కన్వినర్

56చూసినవారు
రాష్ట్ర జనవాణి కన్వీనర్, రాజోలు నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ దేవ వరప్రసాద్ శనివారం రాజోలులో నామినేషన్ వేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా మలికిపురం మండలం విశ్వేశ్వరపురంలో ఆయన మాట్లాడుతూ. విశ్వేశ్వరాయపురంలోని తన స్వగృహం వద్ద ర్యాలీగా బయలుదేరి గుడిమెళ్ళంక, శివకోడు మీదుగా రాజోలు రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయానికి చేరుకుని అక్కడ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్