ప్రజలందరికీ వైద్యుల ముఖ్య సూచనలు

56చూసినవారు
ప్రజలందరికీ వైద్యుల ముఖ్య సూచనలు
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కాచి, చల్లార్చిన నీటినే తాగాలని లూటుకుర్రు పీహెచ్సీ వైద్యా ధికారులు స్పందన, రమ్య శైలజ సూచించారు. మామిడికుదురు మండలం ఈదరాడ గ్రామంలో సోమవారం ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించారు. వర్షాకాలం సీజన్లో దోమల వ్యాప్తికి కారణమయ్యే ముంపు నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హెల్త్ అసిస్టెంట్ ఉమామహేశ్వరరావు, లావణ్య, ఏఎన్ఎం స్వాంత కుమారి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్