వైసీపీ శ్రేణులతో రాపాక సమావేశం

56చూసినవారు
వైసీపీ శ్రేణులతో రాపాక సమావేశం
అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా రేపు (23న) రాపాక వరప్రసాద రావు నామినేషన్ వేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా మలికిపురం మండలం కత్తిమండ వైసీపీ కార్యాలయం నందు రాజోలు నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలతో సోమవారం సమావేశం నిర్వహించారు. వరప్రసాద రావు మాట్లాడుతూ. నామినేషన్ వేసే సమయంలో పాటించవలసిన నియమాలు, కార్యక్రమం జరిగే విధానాల గురించి కార్యకర్తలకు పలు సూచనలు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్