సఖినేటిపల్లి: మహిషామర్దినిగా ఎడ్ల బండిపై ఊరేగింపు

53చూసినవారు
సఖినేటిపల్లి: మహిషామర్దినిగా ఎడ్ల బండిపై ఊరేగింపు
సఖినేటిపల్లి మండలం అంతర్వేది కర గ్రామంలో కొలువు తీరిన శ్రీవిజయదుర్గ అమ్మవారిని శుక్రవారం మహిషాసురమర్దనిగా అలంకరించి ఎడ్ల బండిపై గ్రామంలో ఘనంగా ఊరేగించారు. సర్వాంగ సుందరంగా అలంకరించి నిర్వహించిన ఈ ఊరేగింపు వైభవంగా జరిగింది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు జరిగిన ఈ ఊరేగింపులో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్