సఖినేటిపల్లి: సరస్వతీ పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే దేవ

63చూసినవారు
సఖినేటిపల్లి: సరస్వతీ పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే దేవ
సఖినేటిపల్లి మండలం రామేశ్వరం గ్రామంలోని కాలవరేవు సెంటర్లో దేవి నవ రాత్రుల సందర్భంగా అమ్మ వారి ఆలయం వద్ద బుధవారం నిర్వహించిన సరస్వతి పూజలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సరస్వతీ పూజలో పాల్గొన్న విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ పెదకాపు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్