మెగా రక్తదాన శిబిరం

61చూసినవారు
అత్యవసర వేళల్లో రోగులకు అందించడానికి మెగా రక్తదాన శిబిరం ద్వారా 130 యూనిట్లు రక్తం సేకరించామని రోటరీ క్లబ్ అధ్యక్షులు వర్మ, కార్యదర్శి కిషోర్ రెడ్డి తెలిపారు. తుని పట్నంలోని రెడ్ కాన్వెంట్ వీధిలో ఉన్న రోటరీ హాల్లో రోట్రాక్ట్, ఇన్నర్ వీల్ క్లబ్ తో కలిసి గురువారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఏరియా ఆసుపత్రి లోని రక్త నిధి కేంద్రం, మదర్ బ్లడ్ బ్యాంకులకు సేకరించిన రక్తాన్ని అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్