ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు

84చూసినవారు
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు ప్రదర్శిస్తోంది. రూ.23 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఢిల్లీ, ముంబై, పూణేలో సిమెన్స్ కంపెనీ ఆస్తులను అటాచ్ చేసింది. ఏపీ సీఐడీ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. నకిలీ ఇన్ వాయిస్‌ల ద్వారా వస్తువులు కొనుగోలు చేసినట్లు గుర్తించింది. స్కిల్ డెవలప్‌మెంట్ నిధులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్లు గుర్తించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్