పార్టీ శ్రేణులకు అండగా ఉంటా : మాజీ మంత్రి

58చూసినవారు
పార్టీ శ్రేణులకు అండగా ఉంటా : మాజీ మంత్రి
ఆచంట నియోజకవర్గంలో ఉన్న ప్రజా ప్రతినిధిలకు, నాయకులకు, ప్రతి కార్యకర్తకు అన్ని విధాలా అండగా ఉంటానని మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు వెల్లడించారు. మంగళవారం పోడూరు మండలం తూర్పుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు, వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పాలన అందించామన్నారు.

సంబంధిత పోస్ట్