వరద బాధితుల కోసం ₹. 4 లక్షల విరాళం

77చూసినవారు
వరద బాధితుల కోసం ₹. 4 లక్షల విరాళం
విజయవాడ వరద బాధితులకు సహాయార్థం దాతలు ముందుకు రావడం అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులవర్తి అంజిబాబు అన్నారు. భీమవరం బులియన్ మర్చంట్ అసోసియేషన్, భీమవరం పాన్ బొకర్స్ అసోసియేషన్, ధర్మ కాట అసోసియేషన్ సభ్యులు కలిపి రూ 4 లక్షలు వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యే అంజిబాబుకు విరాళాన్ని అందించారు. అనంతరం దాతలను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు.

సంబంధిత పోస్ట్