జర్నలిజం చరిత్రలో ఒక మహా అధ్యాయం ముగిసింది

72చూసినవారు
స్వర్గీయ రామోజీరావు అస్తమయం పట్ల దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మాట్లాడారు. జర్నలిజం ద్వారా సమాజ శ్రేయస్సు కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, పేద వాడి సమస్యల పరిష్కారం కోసం తన ఈనాడు పేపర్ ద్వారా, ఈటివి ద్వారా అహర్నిశలు పోరాటం చేసిన మహనీయుడు రామోజీ రావు అని ఆయన అస్తమించారు అనే వార్త చాలా బాధాకరం అన్నారు.

సంబంధిత పోస్ట్