దెందులూరు వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరికీ గాయాలు

51చూసినవారు
దెందులూరు వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరికీ గాయాలు
దెందులూరు జాతీయ రహదారిపై సత్యనారాయణపురం వంతెన వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. లారీని వెనుక నుంచి వస్తున్న బొలెరో వ్యాన్ ఢీకొట్టింది. బొలెరో వ్యాన్ లో ఉన్న అయ్యప్ప స్వాములు క్షేమంగా ఉన్నారు. వాహన, డ్రైవర్ క్లీనర్ కు గాయాలయ్యాయి. వారిని అటు నుంచి అంబులెన్స్ లో హైవే పోలీసులు కాకినాడ వైద్యశాలకు తీసుకువెళ్లారు.

సంబంధిత పోస్ట్