ఎన్డీఏ కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు మద్దతు తెలపాలి

70చూసినవారు
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు మద్దతు తెలియజేయాలని ఏలూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఏలూరు నగరంలోని 21, 22వ డివిజన్లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం టిడిపి సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్