ఏలూరులో సందడి చేసిన మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం టీం

77చూసినవారు
ఏలూరు నగరంలో గురువారం మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీ టీమ్ సందడి చేసింది. ఈ సందర్భంగా చిత్రం ప్రదర్సితవుతున్న థియేటర్ వద్ద హీరో కొయ్య అంకిత్, హీరోయిన్ పసుపులేటి రమ్య, డైరెక్టర్ కార్య లక్ష్మణ్ పాల్గొన్నారు. అనంతరం అభిమానులతో కాసేపు ముచ్చటించారు. అలాగే మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ఎలా ఉంది అని వారిని అడిగి తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్