ద్వారకా తిరుమలలో ఇసుక లారీ బోల్తా

66చూసినవారు
ద్వారకా తిరుమలలో ఇసుక లారీ బోల్తా
ద్వారకా తిరుమల మండలంలో స్థానిక కాపు కళ్యాణ మండపం సమీప మలుపు వద్ద శుక్రవారం ఇసుక లోడుతో వెళ్తున్న లారి ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీ కొట్టి బోల్తా పడింది. లారీ బోల్తా పడిన సమయంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లారీ డ్రైవర్ కి ఎటువంటి ప్రమాదం జరగలేదు. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్