రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

61చూసినవారు
రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
రోడ్డు ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. బుధవారం కైకలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రామీణ సీఐ కృష్ణకు మార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా రోడ్డు ప్రమాదాల నివారణ గోడ పత్రిక ఆవిష్కరించారు. మానవత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గుర్రం సాగర్ రూ. 30 వేల ఆర్థిక సాయంతో ప్రమాద సూచికలను తయారు చేస్తున్నారన్నారు. వీటిని వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్