వరద బాధితుల సహాయార్ధం రూ. 50,000 విరాళం

57చూసినవారు
వరద బాధితుల సహాయార్ధం రూ. 50,000 విరాళం
విజయవాడ వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయానిదికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం మండల కేంద్రమైన కైకలూరు ట్రావెల్స్ బంగ్లా వద్ద కలిదిండి మండలం తాడినాడ గ్రామానికి చెందిన అల్లూరి నరసింహరాజు, పెనుమత్స రామకృష్ణ రాజులు రూ. 50, 000లను ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కి అందజేశారు. మరింత మంది దాతలు ముందుకు వచ్చి వరద బాధితులకు సహాయం అందించాలని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కోరారు.

సంబంధిత పోస్ట్