కలిదిండి: కొచ్చర్లలో అమ్మవారి ఊరేగింపు

80చూసినవారు
కలిదిండి: కొచ్చర్లలో అమ్మవారి ఊరేగింపు
ఏలూరు జిల్లా కలిదిండి మండలం కొచ్చర్లలో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కైకలూరు టీడీపీ నాయకులు కొమరపాలెపు వంశీ మహేష్, ఉత్సవ కమిటీ సభ్యులు నాగరాజు, నాగబాబు, మణికంఠ,మల్లి, ఏసు, విజయ్, సుబ్బు తదితరులు పాల్గొన్నారు. కాగా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్