పంటకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం

79చూసినవారు
పంటకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం
వరదల వలన పూర్తిగా నీట మునిగిన పంటకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటాం అని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ముదినేపల్లి మండలం లోని పలు గ్రామాలలో వరద వల్ల నీట మునిగిన వరి పొలాలను ఎమ్మెల్యే పరిశీలించారు. వ్యవసాయ అధికారులతో పంట నష్టం గూర్చి అడిగితెలుసుకున్నారు. రైతులను పరమర్శించారు. ఎన్డీయే నాయకులు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్