ప్రజాదర్బార్ లో అర్జీలు స్వీకరించిన మంత్రి కొల్లు

80చూసినవారు
రాష్ట్ర మైన్స్ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర 'ప్రజాదర్బార్' కార్యక్రమం ద్వారా మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. వారంలో ఒక రోజు ప్రత్యేకంగా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ప్రజాదర్బారు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు.

సంబంధిత పోస్ట్