ఆర్డీవోగా భాద్యతలు స్వీకరించిన దాసి రాజు

68చూసినవారు
ఆర్డీవోగా భాద్యతలు స్వీకరించిన దాసి రాజు
నరసాపురం నూతన ఆర్డీవోగా దాసి రాజు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన ఉయ్యురు డివిజన్ లో ఆర్డీవోగా పనిచేసి ఇటీవల జరిగిన బదిలీలో భాగంగా నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయానికి బదిలీపై రావడం జరిగింది. పూర్వపు ఆర్డీవో ఎం.అత్యుత్ అంబరీష్ నుంచి భాద్యతలు స్వీకరించారు. ఈయన గతంలో నర్సాపురం, పాలకొల్లు లో తహసీల్దార్ గా బాధ్యతలు నిర్వర్తించారు.

సంబంధిత పోస్ట్