గంజాయి కేసులో వ్యక్తి పరారీ.. అరెస్ట్

69చూసినవారు
గంజాయి కేసులో వ్యక్తి పరారీ.. అరెస్ట్
రెండు కిలోల గంజాయి కలిగి ఉన్నట్లు 2023లో నరసాపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ముగ్గురు నిందితులను గతంలోనే అరెస్టు చేశారు. ఆ కేసులో పరారీలో ఉన్న బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం దిండి గ్రామానికి చెందిన మేడిది నరేశ్ (26) ను మంగళవారం అరెస్టు చేసినట్లు సిఐ యాదగిరి తెలిపారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరు పరచగా రిమాండు విధించారన్నారు.

సంబంధిత పోస్ట్