ముసునూరు - చెక్కపల్లి గ్రామాల మధ్య రాకపోకలు అంతరాయం

63చూసినవారు
భారీ వర్షాలకు నూజివీడు నియోజకవర్గం లోని అనేక గ్రామాల్లో రాకపోకల రద్దయ్యాయి. ముసునూరు - చెక్కపల్లి గ్రామాల మధ్య సంజపు వాగు వద్ద వంతెన కోతకు గురైంది. దీంతో ఆదివారం ఈ ప్రాంతం వైపు రాకపోకలు రద్దు అయ్యాయి. వరద మంపు కు కోతకు గురైన తారు రోడ్డును చూసి స్థానికులు భయాందోళన చెందారు. సంజపువాగుకు వరద ముంపు తీవ్రంగా వచ్చి పడింది.

సంబంధిత పోస్ట్