నూజివీడులో గణనాధునికి మంత్రి పూజలు

80చూసినవారు
నూజివీడులో గణనాధునికి మంత్రి పూజలు
రాష్ట్ర ప్రజానీకం సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆకాంక్షించారు. సోమవారం మంత్రి క్యాంప్ ఆఫీసులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి నవరాత్రుల సందర్బంగా క్యాంప్ ఆఫీసు నందు ప్రతిష్టించిన స్వామివారికి 3 రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహించిన 3వ రోజు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గణేశ్ లడ్డూ ప్రసాదాన్ని వేలం పాట నిర్వహించారు.

సంబంధిత పోస్ట్