వాగులు, చెరువులు పొంగటం వలన రహదారులు జలమయం

66చూసినవారు
వాగులు, చెరువులు పొంగటం వలన రహదారులు జలమయం
గన్నవరం నియోజకవర్గం సింగన్నగూడెం గ్రామంలో వాగు పొంగటం వలన ఆదివారం రహదారి జలమయమైంది. పరిసర ప్రాంతాలైనటువంటి మలవల్లి, కృష్ణవరం సగురు, ఆగిరిపల్లి, వట్టిగుడిపాడు నూజివీడు వెళ్లాలంటే ఈ రహదారి ద్వారా వెళ్ళవలసి ఉంది. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఇక్కడ ఒక వంతెన నిర్మించాలని ఇరు గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్