మునిరత్నంను సత్కరించిన మంత్రి నిమ్మల

73చూసినవారు
విజయవాడ ఆర్టీసీ భవన్లో సోమవారం ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పి. ఎస్. మునిరత్నంను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి, పాలకొల్లు ఎమ్మెల్యే నిర్మల రామానాయుడు సోమవారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మునిరత్నంను సాలువతో ఘనంగా సత్కరించే శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రాష్ట్రంలో ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్