రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి

54చూసినవారు
పాలకొల్లు పట్టణంలో శనివారం స్వాతంత్ర్య సమరయోధులు, విద్యా దాత శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి 125వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 98వ మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్