నామినేషన్ వేసేందుకు తరలిన చిర్రి బాలరాజు

1067చూసినవారు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి బుట్టాయిగూడెం మండలం ఐటీడీఏలో పోలవరం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా గురువారం చిర్రి బాలరాజు నామినేషన్ దాఖలు చేయనున్నారు.  ఈ మేరకు దండమూడి కళ్యాణ మండపం వద్ద నుంచి కూటమి నేతలు , కార్యకర్తలు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్