కొయ్యలగూడెం చేరుకున్న పవన్ కళ్యాణ్

74చూసినవారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలోని గవరవరం వద్ద ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్దకు హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కూటమి నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్ అక్కడినుండి ప్రత్యేక వాహనం ద్వారా వారాహి విజయభేరి సభా ప్రాంగణానికి తరలి వెళ్ళనున్నారు.

సంబంధిత పోస్ట్