పోలవరం ప్రాజెక్టు అధికారంలోకి రాగానే పూర్తి చేస్తాం

54చూసినవారు
ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయలేదని ఏలూరు కూటమి ఎంపీ అభ్యర్థి పుట్ట మహేశ్ యాదవ్ అన్నారు. గురువారం కొయ్యలగూడెంలో ఆయన మాట్లాడుతూ. టీడీపీ హయాంలో 75 శాతం పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్ట్ పూర్తి చేసి నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్