బలుసులమ్మ ఆలయంలో దసరా శోభ

84చూసినవారు
బలుసులమ్మ ఆలయంలో దసరా శోభ
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ ఎలా వేల్పు బలుసులమ్మ ఆలయంలో గురువారం దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయ వేద పండితులు ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ క్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ వలవల బాబ్జి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్