శ్రీ రజిత కవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు

50చూసినవారు
శ్రీ రజిత కవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని స్థానిక కొబ్బరితోటలోని శ్రీదేవి మహంకాళమ్మ తల్లి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం 5వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు శ్రీ రజిత కవచాలంకృత దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష పూజ కైంకర్యాలు నిర్వహించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్