తాడేపల్లిగూడెం: నిత్యావసర వస్తువుల ధరలను ప్రజలకు అందుబాటులోకి తేవాలి

83చూసినవారు
తాడేపల్లిగూడెం: నిత్యావసర వస్తువుల ధరలను ప్రజలకు అందుబాటులోకి తేవాలి
నిత్యావసర వస్తువుల ధరలను ప్రజలకు అందుబాటులోకి తేవాలని తాడేపల్లిగూడెం పట్టణ సీపీఎం పార్టీ కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.‌ శుక్రవారం తాడేపల్లిగూడెం పట్టణం సీతారాంపేటలో సీపీఎం కూరగాయల మార్కెట్ శాఖ 8వ మహాసభ నక్కా ఆనందరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గత మూడేళ్ల కాలంలో పార్టీ నిర్వహించిన కార్యక్రమాలు నివేదికను మర్రి అప్పారావు ప్రవేశపెట్టారు. కే రామకృష్ణ, సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్