భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు

81చూసినవారు
దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా శనివారం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు మేరకు తణుకులోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ. సీఎం చంద్రబాబు చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్