దివ్యాంగ క్రికెట్ ఆంధ్ర జట్టులో పశ్చిమ గోదావరి జిల్లా వాసులు

68చూసినవారు
దివ్యాంగ క్రికెట్ ఆంధ్ర జట్టులో పశ్చిమ గోదావరి జిల్లా వాసులు
డీసీసీఐ, నారాయణ సేవా సంస్థన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 15 నుండి 25 వరకు రాజస్థాన్ లోని ఉదయపూర్ లో 24 రాష్ట్ర జట్లతో జరగనున్న జాతీయ స్థాయి దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ కు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపికైనట్లు క్రీడల కార్యదర్శి దాసం వెంకట దుర్గారావు గురువారం తెలిపారు. ఈ క్రీడలకు పశ్చిమ గోదావరి జిల్లా నుండి ముప్పిడి కిషోర్ బాబు, ఎండీ. కాలిష్ ఎంపికైనట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్