తణుకు: విద్యుత్తు ఛార్జీలు పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

79చూసినవారు
తణుకు: విద్యుత్తు ఛార్జీలు పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
ట్రూ అప్, సర్దుబాటు పేరుతో విద్యుత్‌ ఛార్జీలు పెంచడం మానుకోవాలని సీపీఎం తణుకు పట్టణ కార్యదర్శి పీవీ ప్రతాప్‌ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం వేల్పూరు రోడ్డులో విద్యుత్‌ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్‌ మాట్లాడుతూ.. 2022–2023 సంవత్సరాల కాలంలో వాడిన విద్యుత్‌కు ఇప్పుడు భారాలు వేయడం ఏమిటని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్