దుర్మార్గపు పాలన నుండి సుపరిపాలనకు వచ్చాం

64చూసినవారు
దుర్మార్గపు పాలన నుండి సుపరిపాలనకు వచ్చాం
తణుకు పట్టణంలోని 3వ వార్డు పిరమిడ్ దగ్గర శుక్రవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని కూటమి నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దుర్మార్గపు పాలన నుండి సుపరిపాలనకు రావడం జరిగిందని అన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసిన నేపథ్యంలో ఇచ్చిన హామీలను అమలు చేసిందన్నారు.

సంబంధిత పోస్ట్