తీవ్ర ఉద్రిక్తత‌లు.. దుకాణాల మూసివేతకు ఆదేశం

48786చూసినవారు
AP: పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత‌లు త‌లెత్తాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్ విధించారు. హింసాత్మక ఘటనలు జరిగిన సత్తెనపల్లి, మాచర్ల, పిడుగురాళ్లలో దుకాణాలు మూసేయాలని వ్యాపారులను ఆదేశించారు. పిడుగురాళ్లలో 3, సత్తెనపల్లిలో 2 రోజులు దుకాణాలు మూసేయాలని తెలిపారు. ప్రజలు ఇద్దరి కంటే ఎక్కువ గుమిగూడవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్