కంటతడి పెట్టిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

72చూసినవారు
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కంటతడి పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు చంద్రబాబు టికెట్ ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైయ్యారు. అధిష్టానం టికెట్ ఇవ్వకపోతే ప్రజల్లోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. రేపు నియోజకవర్గంలోని మహేంద్రవాడ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి పర్యటన ప్రారంభిస్తానని ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్