టీడీపీలోకి వైసీపీ మాజీ ఎంపీ?

68చూసినవారు
టీడీపీలోకి వైసీపీ మాజీ ఎంపీ?
వైసీపీ మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరబోతున్నారు. ఇప్పటికే తన పదవికి రాజీనామా చేసిన ఆయన.. ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించిన తర్వాత టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 9న సీఎం చంద్రబాబు సమక్షంలో మోపిదేవి వెంకట రమణరావు టీడీపీలో చేరనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్